Exclusive

Publication

Byline

ఎయిర్‌టెల్ 'ఫ్రాడ్ డిటెక్షన్' టెక్నాలజీ - ఇక ఆన్‌లైన్ మోసాలకు చెక్

భారతదేశం, మే 16 -- ఈ రోజుల్లో ఆన్‌లైన్ మోసాలు చాలా ఎక్కువైపోతున్నాయి కదా? ఇమెయిల్స్ ద్వారా, వాట్సాప్ లాంటి మెసేజ్‌ల ద్వారా తెలియని లింక్‌లు పంపి, మనల్ని మోసం చేయాలనుకునే వెబ్‌సైట్‌లకు పంపించేస్తున్నార... Read More


సుప్రీం కోర్టును రాష్ట్రపతి ఏం అడిగారు? గతంలో ఎప్పుడైనా ఇలా జరిగిందా?

భారతదేశం, మే 16 -- రాష్ట్ర శాసనసభలు ఆమోదించిన బిల్లులపై గవర్నర్లు, రాష్ట్రపతి ఎంత కాలంలోపు నిర్ణయం తీసుకోవాలి అనే దానిపై రాజ్యాంగపరమైన చర్చ నడుస్తోంది. సాధారణంగా ఒక బిల్లు చట్టం అవ్వాలంటే, రాష్ట్రంలో ... Read More


నేరస్తులను గుర్తించడానికి రాష్ట్రంలో కొత్త టెక్నాలజీ.. దేశంలో తొలిసారి తెలంగాణలోనే అమలు చేస్తున్న పోలీసులు

భారతదేశం, మే 16 -- దేశంలోనే తొలిసారి తెలంగాణ పోలీసులు నేరస్తుల్ని గుర్తించడానికి కొత్త విధానాన్ని అందుబాటులోకి తెచ్చారు. క్రిమినల్స్‌ను గుర్తించేందుకు ఆటోమెటేడ్‌ మల్టీ మోడల్ ఫింగర్ ప్రింట్‌ ఐడెంటిఫికే... Read More


న్యాయపరమైన చర్చ లేవనెత్తిన రాష్ట్రపతి ప్రశ్నలు

భారతదేశం, మే 16 -- రాష్ట్రాల బిల్లులపై రాష్ట్రపతి, గవర్నర్ల నిర్ణయాల సమయపాలన, అధికారాల చుట్టూ ఉన్న చట్టపరమైన అంశాలను స్పష్టం చేయాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సుప్రీంకోర్టు సలహా కోరారు. భారత రాజ్యాంగ ... Read More


సరస్వతీ పుష్కరాలకు కాళేశ్వరం వెళ్తున్నారా..! దారిలో ఓరుగల్లు అందాలను కూడా చూసేయండి..

భారతదేశం, మే 16 -- కాళేశ్వరంలో సరస్వతీ నది పుష్కరాలు ప్రారంభమయ్యాయి. వివిధ రాష్ట్రాల నుంచి ప్రజలు పుష్కర స్నానాలకు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. 15వ తేదీన ప్రారంభమైన పుష్కరాలు ఈ నెల 26వ తేదీ వరకు జర... Read More


బీఆర్‌ఎస్‌ నాయకత్వ బాధ్యతలపై కేసీఆర్‌ వారసుల మధ్య ఆధిపత్య పోరు. జోరుగా ఊహాగానాలు!!

Hyderabad, మే 16 -- బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌ కుటుంబంలో పార్టీ పగ్గాలను చేపట్టే విషయంలో బయటకు కనిపించని పోరు సాగుతోందని కేటీఆర్‌, కవితల మధ్య దూరం పెరుగుతోందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కేసీఆ... Read More


కమీషన్లపై కొండా సురేఖ వ్యాఖ్యలతో రాజకీయ దుమారం.. సెల్ఫ్ గోల్ పడటంతో క్లారిటీ ఇచ్చిన మంత్రి!

భారతదేశం, మే 16 -- వరంగల్ నగరంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీ భవన నిర్మాణానికి మంత్రి కొండా సురేఖ గురువారం సాయంత్రం శంకుస్థాపన చేశారు. అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ నోరు జారారు. 'అటవీ శాఖ... Read More


జులైలో హీరో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు - ధరలు మరింత తక్కువ

భారతదేశం, మే 16 -- దేశంలో ద్విచక్ర వాహనాల తయారీలో అగ్రగామి సంస్థ అయిన హీరో మోటోకార్ప్ ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్‌లో తన పట్టును మరింత బిగించాలని చూస్తోంది. ముఖ్యంగా, సామాన్యులకు కూడా అందుబాటు ధ... Read More


ఆన్‌లైన్ చాలెంజ్ విషాదం: స్నాప్‌చాట్‌లో కొత్త వారిని జోడిస్తే.. 11 ఏళ్ల అమ్మాయికి లైంగిక వేధింపులు..

భారతదేశం, మే 16 -- ఒక 11 ఏళ్ల చిన్నారి.. స్నాప్‌చాట్‌లో తన స్నేహితురాలితో పోటీ పడుతూ.. తన 'స్నాప్ స్కోర్' పెంచుకోవాలనుకుంది. దీని కోసం ఆమె తెలియని కొత్త వాళ్లను తన స్నాప్‌చాట్ అకౌంట్‌లో చాలా మందిని చే... Read More


మాజీ సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ ఇక యూనివర్సిటీలో ప్రొఫెసర్ - కొత్త బాధ్యతలతో ఎన్ఎల్‌యూ ఢిల్లీలో చేరిక

భారతదేశం, మే 16 -- భారత న్యాయవ్యవస్థలో తనదైన ముద్ర వేసిన, దేశ అత్యున్నత న్యాయస్థానానికి నేతృత్వం వహించిన జస్టిస్ డి.వై. చంద్రచూడ్ ఒక కొత్త కీలక పాత్రను స్వీకరించారు. భారత ప్రధాన న్యాయమూర్తి (CJI)గా పద... Read More